Tv424x7
Andhrapradesh

నంద్యాల జిల్లా మూడో రోజు కొనసాగుతున్న విద్యుత్ ఉద్యగుల రిలే నిరాహార దీక్షలు.

నంద్యాల జిల్లా మూడో రోజు కొనసాగుతున్న విద్యుత్ ఉద్యగుల రిలే నిరాహార దీక్షలు.

• నంద్యాల పట్టణంలోని కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు.

• 1-2-1999 నుండి 1-8-2004 వరకు ఈపీఎఫ్ టు జిపిఎఫ్ వెంటనే అమలు చేయాలన్నారు.

•విద్యుత్ ఉద్యోగులకు పెన్షన్లకు వారి కుటుంబ సభ్యులకు పూర్తి వైద్య ఖర్చులు చెల్లించాలన్నారు.

• విద్యుత్ సంస్థలో పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలు వెంటనే అమలు చేయాలన్నారు.

• గ్రేటులను వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.

• పెండింగ్ డి. ఏ లను వెంటనే చెల్లించాలని నిరసన తెలిపారు.

• ఔట్సోర్సింగ్ ఉద్యోగులు 30 సంవత్సరాలు నుండి చేస్తున్న వారిని, వారు పడుతున్న ఇబ్బందులు చూడలేకపోతున్నామన్నారు.

• రాష్ట్ర జేఏసీ నాయకులు చర్చకు పిలిచి సమస్యలు తీర్చాలన్నారు పిలవకపోతే విద్యుత్ కార్మికులు చేస్తున్న నిరసన చర్చించకపోతే జేఏసీ నాయకులు ఆలోచించకపోతే సామాన్య విద్యుత్ వినియోగదారులు ఇబ్బంది పడతారని హెచ్చరించారు.

• జిల్లా కన్వీనర్ లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు నిరసన తెలిపారు.

Related posts

రెండు నెలలపాటు ఒంటిమిట్ట రామయ్య గర్భాలయం మూసివేత

TV4-24X7 News

బెట్టింగ్ యాప్ వ్యవహారంలో 29 మంది సినీ సెలబ్రిటీలపై కేసు నమోదు

TV4-24X7 News

కొమ్మినేనికి సుప్రీంలో ఊరట లభించడంపై జగన్ స్పందన…

TV4-24X7 News

Leave a Comment