Tv424x7
Andhrapradesh

… కొత్త ప్రియుడితో కలసి మాజీ ప్రియుణ్ని హత్య చేసిన మహిళ..

నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం మొగిలిచర్లలో సెప్టెంబర్ 9న చోటుచేసుకున్న ఆవుల శ్రీను (44) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు.

ఒంటరిగా జీవిస్తున్న శ్రీనుకు పక్కింటి మహిళతో వివాహేతర సంబంధం ఉంది. అయితే ఇటీవల ఆ మహిళ మరో వ్యక్తితో అక్రమ బంధం పెట్టుకోవడంతో ఇరువురి మధ్య విభేదాలు తీవ్రతరమయ్యాయి.

పాత సంబంధాన్ని అడ్డుగా భావించిన ఆ మహిళ కొత్త ప్రియుడితో కలసి కుట్ర పన్ని, శ్రీనును అతని ఇంటి వరండాలోనే దారుణంగా హత్య చేసినట్లు విచారణలో తేలింది.

పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు దర్యాప్తులో వెలుగులోకి రానున్నాయి.

Related posts

కడపలో కిలో చికెన్ ఎంతో తెలుసా…?

TV4-24X7 News

ఆటోలో 20 మంది స్కూల్ పిల్లలు డ్రైవర్ కు రూ.10 వేల జరిమానా

TV4-24X7 News

ఎమ్మెల్యేగా హీరోయిన్ అనుష్క.. ఆ పార్టీ నుంచే పోటీ?

TV4-24X7 News

Leave a Comment