Category : Andhrapradesh
దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు.
దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు.. మేళతాళాలతో ఘనస్వాగతం విజయవాడ:టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దంపతులు కనకదుర్గమ్మను శనివారం ఉదయం దర్శించుకున్నారు..చంద్రబాబు సతీసమేతంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ముఖ ద్వారం...
గండికోట లో భారీగా మొహరించిన పోలీసులు
కడపజిల్లా లోని గండికోట ముఖద్వారం వద్ద నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించిన రెవిన్యూ అధికారులు..స్థానికుల ఫిర్యాదు మేరకు అక్రమ కట్టడాలను తొలగిస్తున్న రెవిన్యూ సిబ్బంది…పోలీసుల సహాయంతో అక్రమ కట్టడాలను జేసిబిల ద్వారా తొలగిస్తున్న రెవిన్యూ...
కడపకు రాబోతున్నా మాజీ సీఎం చంద్రబాబునాయుడు
కడప జిల్లాలో డిసెంబర్ 15వ తేదీన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. జైలు నుంచి విడుదల అయిన తర్వాత పైగా సీఎం సొంత ఇలాకా కడప జిల్లాకు రావడం మరింత చర్చనీయం...
శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త..
శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త.. తెల్ల రేషన్ కార్డ్ ఉన్న వారికి ఉచితంగానే సామూహిక సేవలు ధర్మ ప్రచారంలో భాగంగా తెల్ల రేషన్ కార్డు గల సామాన్య భక్తులకు నెలకు ఒక రోజు ఉచిత...
చిన్నసింగన పల్లె సచివాలయం పరిధిలో _ఆంధ్ర ప్రదేశ్ కి జగన్ యే ఎందుకు కావాలంటే
*_ఆంధ్ర ప్రదేశ్ కి జగన్ యే ఎందుకు కావాలంటే_ _Why needs Ap Jagan__ WHY NEEDS AP JAGAN కార్యక్రమన్ని,దువ్వూరు మండలంలోని, చిన్నసింగన పల్లె సచివాలయం పరిధిలోని అట్టహాసంగా ప్రారంభించారు…. ఈ కార్యక్రమాన్ని...
చలి తీవ్రత తక్కువే! వాతావరణ శాఖ అంచనా
దిల్లీ: దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో డిసెంబరు నెలలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా కాస్త అధికంగానే ఉంటాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది..ఉత్తర, వాయవ్య, మధ్య, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో చలి గాలుల...
అర్ధరాత్రి కేంద్ర బలగాలు అధీనంలోకి నాగార్జున సాగర్
నాగార్జున సాగర్ను కేంద్ర బలగాలు అధీనంలోకి తీసుకున్నాయి. అర్ధరాత్రి సాగర్ డామ్ వద్దకు సీఆర్పీఎఫ్ బలగాలు చేరుకున్నాయి. సాగర్ డ్యాం మొత్తాన్ని కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకున్నాయి..నిన్న సాయంత్రం రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీ...
10 ప్రత్యేక రైళ్లను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ రైల్వే నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఇప్పటికే సేవలందిస్తున్న 10 ప్రత్యేక రైళ్లను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ రైల్వే నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్-తిరుపతి (07482) రైలు ఈ నెల 4...
చాయ్ చేస్తూ ఎమ్మెల్యే ప్రచారం
పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది శుక్రవారం రోజున పెద్దపల్లి అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి చాయ్ చేస్తూ ప్రచారం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మజీద్ వద్ద శుక్రవారం రోజున నమాజ్...