Category : Crime News
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి.. బాధిత కుటుంబానికి రూ. 9 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశం
2009 జూన్ 13న కారులో అన్నవరం నుంచి రాజమహేంద్రవరం వెళుతుండగా ఢీకొట్టిన బస్సురూ. 9 కోట్ల పరిహారం ఇప్పించాలని సికింద్రాబాద్ మోటార్ యాక్సిడెంట్స్ ట్రైబ్యునల్లో కేసు వేసిన మహిళ భర్తరూ. 8.05 కోట్ల పరిహారం...
రెండు రోజుల పాటు శవానికి ట్రీట్మెంట్ .. హెల్త్ మినిస్టర్ సీరియస్..!!
హైదరాబాద్ మియాపూర్ సిద్ధార్థ హస్పటల్ ఘటనపై హెల్త్ మినిస్టర్ రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజులు శవానికి ట్రీట్ మెంట్ చేయడంపై విచారణకు ఆదేశించారు.ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలంటూ అధికారులను ఆదేశించారు.మినిస్టర్...
విమాన ప్రమాదం.. 60 మందికి పైగా దుర్మరణం!
విమాన ప్రమాదం.. 60 మందికి పైగా దుర్మరణం!అమెరికాలోని వాషింగ్టన్లో ఘోర విమాన ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 19 మంది మృతదేహాలు బయటపడ్డాయి. విమానంలో 60 మందికి పైగా...
వినియోగదారుల రక్షణకు ప్రభుత్వం కీలక చర్యలు.. ఏఐ ద్వారా మోసాలకు అడ్డుకట్ట
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో ఏఐ సృష్టిస్తున్న సంచలనాలు అందిరికీ తెలిసిందే. ముఖ్యంగా ఏ అవసరం వచ్చినా సాఫ్ట్వేర్ కంపెనీ ఏఐ టూల్స్నే ఆశ్రయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులను ఈ-కామర్స్ మోసాల నుంచి రక్షించడానికి భారతదేశ...
అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్. కేసు విత్ డ్రా చేసుకున్న రేవతి భర్త..!!_
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వరుసగా ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. జానీ మాస్టర్ కేసు, అక్కినేని నాగార్జున హైడ్రా విషయంలో ఎదుర్కొన్న సమస్యలు, ఇక రీసెంట్ గా...
ఎండపల్లి గుట్టలో మట్టిదందా
ఎండపల్లి గుట్ట ప్రాంతం ఆంధ్రా-తెలంగాణరాష్ట్రాల సరిహద్దులో ఉంటుంది. ఇక్కడి నుంచిరెండు కిలోమీటర్ల దూరంలోనే ఆంధ్రా ప్రాంతగ్రామాలున్నాయి. ఈ మట్టిని ఆంధ్రాలోని పలుప్రాంతాలకు తరలించి ఆ మ్ముతున్నారు.అలాగే మధిర పట్టణంలో కూడా విక్రయిస్తున్నారు. టిప్పుకు రూ.8వేల...
రౌడీ షీటర్ పప్పీ హత్య నిందితులను పట్టుకున్న పోలీసులు
కడపజిల్లా / ప్రొద్దుటూరు :లోకేశ్వర్ రెడ్డి కి,పప్పీ అలియాస్ రాఘవేంద్ర ఫోన్ చేసి డబ్బు అడిగాడు .డబ్బులు లేదు కావాలంటే స్థానిక బిజిఆర్ లాడ్జి 206వ రూమ్ కు వచ్చి మందు తాగాలని పప్పీ...
యాదాద్రి జిల్లాలో ఘోర ప్రమాదం.. కారు చెరువులోకి దూసుకెళ్లి ఐదుగురి మృతి
భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ వద్ద కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది..శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. కారు చెరువులో మునగడంతో ఐదుగురు...
మందలించడని తుపాకీతో ప్రిన్సిపాల్ ను కాల్చిన విద్యార్ధి
భోపాల్: పాఠశాలలో క్రమశిక్షణ, విద్యాబుద్ధులు నేర్పిన ప్రిన్సిపల్ను ఓ విద్యార్థి దారుణంగా కాల్చి చంపిన ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛతర్పుర్ జిల్లాలోని ధమోరా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్కే...
మంచిర్యాలలో మానవ అవయవాల అక్రమ రవాణా..!!!
బ్రెయిన్ డెడ్ పేషంట్ అవయవాలు అమ్ముకున్న డాక్టర్లు, అంబులెన్స్ డ్రైవర్జి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శెట్పల్లికి చెందిన రేవెల్లి శ్రీకాంత్(35) ఆక్సిడెంట్లో బ్రెయిన్ డెడ్కి గురవ్వగా కరీంనగర్ ఆస్పత్రిలో డాక్టర్లు హైదరాబాద్ తీసుకెళ్లాలని...