Category : Crime News
మామూలు కేటుగాళ్లు కాదు …ఏకంగా సీఎం రిలీఫ్ ఫండ్ స్కాం
హైదరాబాద్: సీఎం రిలీఫ్ ఫండ్ సొమ్ముపై కన్నేసిన మోసగాళ్ల గ్యాంగ్ను పోలీసులు పట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన పొట్ల రవి అనే వ్యక్తి ఈ స్కామ్కు సూత్రధారి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మినిస్టర్ పేషీలో...
ప్రేమజంటపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి.. ఎందుకో తెలుసా..?
నంద్యాల జిల్లా సంచలన ఘటన ఏకాంతం కోసం నగర శివారుకు వెళ్లిన ప్రేమజంటపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. యువతిని బెదిరించి, మెడలోని బంగారు చైన్ లాక్కుని పరారయ్యారు దుండగులు. వెంటనే బాధితులు...
అస్సాంలో సివిల్ సర్వీస్ అధికారిణి అరెస్ట్… ఎందుకో తెలుసా..?
అస్సాం రాష్ట్రంలో సంచలన సంఘటన చోటు చేసుకుంది. సివిల్ సర్వీస్ అధికారిణి నుపుర్ బోరాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ...
వాట్సప్లో పరిచయం.. రూ.4.39 కోట్లు మాయం.
హైదరాబాద్లో మరోసారి సైబర్ మోసం బహిర్గతమైంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టమంటూ నమ్మబలికిన కేటుగాళ్లు ముగ్గురి నుంచి వేర్వేరుగా భారీ మొత్తాలను దోచుకున్నారు. వాట్సప్ ద్వారా పరిచయం అయ్యి, తమ యాప్, వెబ్సైట్లో పెట్టుబడులు...
తిరుపతిలో మిస్టరీ మరణాలు – అటవీ ప్రాంతంలో 4 మృతదేహాలు కలకలం!
తిరుపతి జిల్లా పాకాల మండలం లోని వారి పల్లి అటవీ ప్రాంతంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. అక్కడ ఒకేసారి నాలుగు మృతదేహాలు లభ్యమవడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది.🐄 మృతదేహాలు ఎలా బయటపడ్డాయి? పశువులను...
అల్వాల్లో జిమ్ యువతిపై వేధింపులు – మైనంపల్లి అనుచరుడిపై కేసు..
అల్వాల్లో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. జిమ్లో పరిచయమైన యువతిని ట్రాప్ చేసి, రూ.10 లక్షలు డిమాండ్ చేసిన మైనంపల్లి హన్మంతరావు అనుచరుడు రవి అలియాస్ రఫీపై కేసు నమోదైంది. పోలీసుల వివరాల...
బంగారం స్మగ్లింగ్ కేసులో నటి రన్యా రావుకు వంద కోట్ల జరిమానా
బంగారం స్మగ్లింగ్ కేసులో చిక్కుకున్న కన్నడ నటి రన్యారావు, రూ.102 కోట్లకు పైగా జరిమానా విధిస్తూ డీఆర్ఐ నోటీసులుజైల్లోనే నటికి నోటీసులు అందజేసిన అధికారులు నలుగురు నిందితులపై మొత్తం రూ.270 కోట్ల పెనాల్టీజరిమానా చెల్లించకపోతే,...
5.3 కోట్ల మోసం కేసులో ఐఆర్డీఏఐ అసిస్టెంట్ మేనేజర్ అరెస్టు..
ఐఆర్డీఏఐలో భారీ మోసానికి పాల్పడిన అధికారి సత్యనారాయణ శాస్త్రి. నకిలీ ఇన్వాయిస్లు, ఫోర్జరీ సంతకాలతో ఏకంగా రూ.5.3 కోట్ల స్వాహా. ఐఆర్డీఏ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు, దేశంలోని బీమా...
కొత్తగూడెం జిల్లాలో దారుణం
భార్యకు తిండి పెట్టకుండా.. విగతజీవిలా మార్చి హతమార్చిన భర్త ఖమ్మం జిల్లా కల్లూరు మండలం విశ్వన్నాథపురం గ్రామానికి చెందిన లక్ష్మీప్రసన్న(33) అనే మహిళకు, ఖాన్ఖాన్పేట గ్రామానికి చెందిన పూల నరేష్ బాబుకు 2015లో వివాహం...
వీడిన బాలిక హత్యకేసు మిస్టరీ
‘మిషన్ డన్’ పేరుతో బాలుడి లెటర్‘మిషన్ డన్’ పేరుతో నిందితుడు తన చోరీ ప్లాన్ను పేపర్పై ఇంగ్లీష్లో రాసుకున్నాడు. అందుకు సంబంధించిన పేపర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ లెటర్లో ఎముందంటే.. ”ముందుగా...

