Category : Crime News
దారుణ ప్రేమకథ: లవర్ను కాల్చి యువకుడు ఆత్మహత్య..
చందౌలీ, యూపీ లో అమానుష ఘటన చందౌలీ జిల్లాలో చోటు చేసుకుంది. పెళ్లి ఫిక్స్ అయిందని ఒక యువకుడు తన ప్రియురాలిని కాల్చి, ఆ తర్వాత తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహమ్మద్పూర్ న్యూ కాలనీ...
ఐదో పెళ్లికి రెడీ అయిన తండ్రి.. చంపిన కొడుకు..
యూపీ, గోండా జిల్లా: ఘోరమైన కుటుంబహత్య కేసు బయటకు వచ్చింది. వృద్ధుడు మన్సూర్ ఖాన్ ఐదో వివాహానికి సిద్ధమవుతున్నాడు. అయితే, తన తండ్రి ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నా, కొడుకు మషూఖ్ ఆవేశపడి… ఈ...
చిత్తూరులో మైనర్ బాలికపై అత్యాచారం.. ముగ్గురు నిందితులు అదుపులో..
చిత్తూరు జిల్లా నగరవనంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు ఇప్పటికే ముగ్గురు నిందితులు — కిషోర్, మహేష్, హేమంత్ — ను అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం,...
కంచిలి దొంగతన కేసు ఛేదించిన పోలీసులు…
📍 సోంపేట, అక్టోబర్ 1: కంచిలి గ్రామంలో జరిగిన భారీ దొంగతనాన్ని పోలీసులు ఛేదించారు. దొంగతనానికి పాల్పడిన A5 నిందితుడు పోలీసుల చెరలో చిక్కాడు. అతని వద్ద నుంచి 12 ¾ తులాల బంగారు...
గాంధీ జయంతి రోజు మద్యం అమ్మకాల హల్చ
కృష్ణ జిల్లా, పామర్రు – పామర్ల నియోజకవర్గంలో లేడీ డాన్ మద్యం విక్రయం జోరుగా కొనసాగిస్తోంది.స్థానికుల ఆరోపణల ప్రకారం, ఏ బ్రాండ్ కావాలన్నా “మా దగ్గరకి రండి” అని ఆహ్వానిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు నిద్రమత్తులో...
కాకినాడలో ఘోర ఘటన: ప్రేమ పేరుతో యువతి హత్య
కాకినాడ, సామర్లకోట: గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన 17 ఏళ్ల దీప్తి, ఇంటర్ చదువుతూ ఉన్న సమయంలో ఘోరమైన హత్యకు గురైంది. అదే గ్రామానికి చెందిన 19 ఏళ్ల అశోక్, దీప్తిని ప్రేమిస్తున్నానని వెంటాడుతూ,...
ఐబొమ్మపై పోలీసుల ఆపరేషన్ – నిర్వాహకుల సవాల్
హైదరాబాద్: సినిమా పైరసీపై కఠిన చర్యలు కొనసాగిస్తున్న హైదరాబాద్ పోలీసులు iBOMMA వెబ్సైట్ నిర్వాహకులపై గట్టి నిఘా వేసినట్లు సమాచారం. సీవీ ఆనంద్ నేతృత్వంలో రహస్య ఆపరేషన్ కొనసాగుతుండగా, ఇప్పటికే ఓ ముఠాను అదుపులోకి...
అతి ఎప్పుడూ నవ్వులాటే !
సినిమాల్లో అతి ఎక్కువగా ఉంటే అది కామెడీ అయిపోతుంది. హీరోయిజాన్ని అయినా కన్విన్సింగ్ గా చెప్పలేకపోతే అది కామెడీ కూడా కాదు..నవ్వులాట అయిపోతుంది. ఇప్పుడు చిరంజీవి, బాలకృష్ణ ఫ్యాన్స్ పేరుతో కొంత మంది చేస్తున్న...
కొత్తగూడెంలో దారుణ హత్య….
కొత్తగూడెం గణేష్ టెంపుల్ ఏరియాలో అర్ధరాత్రి భయానక హత్య జరిగింది. సింగరేణి రిటైర్డ్ కార్మికుడు రామ్మోహన్ రావు (గౌతంపూర్ ఏరియా)ను గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. సమాచారం ప్రకారం,...
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 12 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గాంజా పట్టివేత
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డిఆర్ఐ (Directorate of Revenue Intelligence) అధికారులు పెద్ద ఎత్తున గంజా పట్టివేత చేశారు. దుబాయ్ నుండి హైదరాబాద్కు వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజీని తనిఖీ చేసిన అధికారులు,...

