Category : National
విశ్వాస పరీక్షలో గెలిచిన కేజ్రీవాల్.. 2029 నాటికి ‘బీజేపీ విముక్త భారత్’ సవాలు
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ‘ఆప్’ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) విశ్వాస పరీక్ష (Confidence Motion)లో గెలుపొందారు. ప్రభుత్వంపై శుక్రవారంనాడు అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ఆయన స్వయంగా ప్రవేశపెట్టగా, శనివారం సభలో చర్చ...
నేడే భారత్ బంద్.. రైతుల ఆందోళనలు తీవ్రతరం..
నేడు భారత్ బంద్ కు సంయుక్త కిసాన్ మోర్చా సహా అనేక రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతన్నలు చేపట్టిన నిరసనల్లో భాగంగా..ఈ భారత్ బంద్ ని అత్యంత కీలకంగా కర్షకులు...
లంచాలు, కమీషన్ల కోసమే ఎన్నికల బాండ్లు.. మోదీ సర్కార్పై రాహుల్ ఫైర్
Delhi: రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ, వాటిని నిలిపివేయాలంటూ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు కాంగ్రెస్...
మాజీ ఎంపీ జయప్రదను అరెస్టు చెయ్యండి
మాజీ ఎంపీ జయప్రదను అరెస్టు చేయాలంటు ఉత్తరప్రదేశ్లోని రాంపుర్ ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల వారెంట్ జారీ..!! 2019లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆమెపై రెండు కేసులు నమోదు కాగా, వాటి విచారణకు ఆమె...
బ్యారికేడ్లు బద్దలుకొట్టుకుని ఢిల్లీవైపు రైతులు-టియర్ గ్యాస్ ప్రయోగం-టెన్షన్
రైతు సమస్యలపై కేంద్రం వ్యవహారశైలిని నిరసిస్తూ ఇవాళ దాదాపు 200కు పైగా రైతుల సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు అన్నదాతలు ఢిల్లీ ఛలో కార్యక్రమానికి పిలుపునిచ్చారు.యూపీ, హర్యానా, పంజాబ్ తో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల...
రాజధాని సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్జామ్ ఎందుకో తెలుసా..?
ఢిల్లీ : పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం రూపకల్పన, 2020 ఆందోళనల్లో పెట్టిన కేసుల కొట్టివేత తదితర డిమాండ్లతో పార్లమెంటు వరకు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టేందుకు (Farmera Protest) రైతులు పిలుపునిచ్చిన విషయం...
ఏమీ సాధించలేనన్న నిరుత్సాహం నుంచి.. రైల్వే టికెట్ ఇన్స్పెక్టర్గా… ట్రాన్స్ జెండర్ !
19 ఏళ్ల క్రితం ఎర్నాకుళంలో రైల్వేలో చేరిన సింధుఇటీవల తమిళనాడులోని దిండుక్కల్కు బదిలిఅక్కడ పనిచేస్తూనే టికెట్ ఇన్పెక్టర్గా శిక్షణతాజాగా దిండుక్కల్ రైల్వే డివిజన్లో టీసీగా నియామకందక్షిణ భారతదేశంలో తొలి రైల్వే టికెట్ ఇన్స్పెక్టర్గా రికార్డుఇటీవలి...
తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు.. 25 ప్రాంతాల్లో తనిఖీలు
NIA Raids: తమిళనాడులో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి..చెన్నై, మధురై పట్టణాలతో సహా 25 ప్రాంతాల్లో...
ఎంపీలతో కలిసి పార్లమెంట్ క్యాంటీన్లో మోదీ లంచ్
పార్లమెంట్ ప్రాంగణంలో అనూహ్య దృశ్యం కనిపించింది. పార్టీలకు అతీతంగా కొంతమంది ఎంపీలతో కలిసి ప్రధాని మోడీ పార్లమెంట్ క్యాంటీన్లో భోజనం చేశారు..బీజేపీతో సహా పలు పార్టీలకు చెందిన 8మంది ఎంపీలకు ప్రధాని లంచ్కు ఆహ్వానించారు....
సమస్యలపై వాదించేటప్పుడు సంస్థల పేర్లు తీసుకురావద్దు : ఓం బిర్లా
దిల్లీ: లోక్సభలో ఒక సమస్యపై చర్చ జరిగేటప్పుడు సంస్థ (organisation)ల పేర్లు ప్రస్తావించకూడదని స్పీకర్ ఓం బిర్లా(Om Birla) శుక్రవారం సభ్యులను హెచ్చరించారు..ఇక్కడ ఎంపీలు విధానపరమైన విషయాలను మాత్రమే చర్చించాలని సూచించారు..వాదనల్లో భాగంగా ఉత్తరప్రదేశ్...

