జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేయడంపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జమ్మూకశ్మీర్కు చెందిన పలు పార్టీలు పిటిషన్లు...
న్యూఢిల్లీ/భువనేశ్వర్: ఒడిశా కేంద్రంగా మద్యం వ్యాపారం చేస్తున్న సంస్థకు సంబంధించిన ప్రాంతాల్లో ఆదాయ పన్ను(ఐటీ) అధికారులు చేసిన సోదాల్లో దొరికిన నగదు మొత్తం రూ.351 కోట్లకు చేరింది.*దేశంలో ఒక దర్యాప్తు సంస్థ ఒకేసారి చేసిన...
ఢిల్లీ ఎయిమ్స్లో ఏడు కేసులు..ఢిల్లీ:కరోనా మహమ్మారి నుంచి తేరుకునేలోగా మరోసారి చైనా నుంచి మరో అంతు చిక్కని వ్యాధి బయలుదేరిన విషయం తెలిసిందే. చిన్నారుల్ని టార్గెట్ చేస్తున్న ఈ వ్యాధి పట్ల ఎంత జాగ్రత్తగా...
ఏపీ నుంచి హజ్ కు వెళ్లే యాత్రికులు ఈ నెల 20లోపు ఆన్ లైన్ లో తమ దరఖాస్తులు సమర్పించాలని హజ్ కమిటీ ఛైర్మన్ గౌస్ లాజామ్ తెలిపారు. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి...