Category : National
రతన్ టాటాకు బెదిరింపులు.. ముంబయి పోలీసులు అలర్ట్.
.ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా (Ratan Tata)కు బెదిరింపులు (Threats) రావడం కలకలం రేపింది. ఇటీవల ముంబయి పోలీసు (Mumbai police) కంట్రోల్ రూమ్కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి..రతన్ టాటా ప్రాణానికి...
పాకిస్తాన్లో పుట్టుకొచ్చిన కొత్త ఉగ్ర సంస్థ.. పోలీసులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడులు .. ఐదుగురు మృతి
పాకిస్థాన్లో మళ్ళీ ఉగ్రవాదులు పంజా విసిరారు. పాక్ వాయువ్య ప్రాంతంలోని ప్రాంతీయ పోలీసు ప్రధాన కార్యాలయంపై ముష్కరులు దాడి చేశారు. శుక్రవారం జరిగిన ఈ దాడిలో ముగ్గురు పోలీసులు మరణించగా, ముగ్గురు గాయపడినట్లు సమాచారం....
కోర్టు ప్రాంగణంలోనే ఖైదీపై కాల్పులు.. దారుణ హత్య
పట్నా: బిహార్ (Bihar)లోని ఓ కోర్టులో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. విచారణ నిమిత్తం తీసుకొచ్చిన ఓ అండర్ ట్రయల్ ఖైదీని దుండగులు న్యాయస్థానం ప్రాంగణంలోనే కాల్చి చంపారు..దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు...
పార్లమెంట్ దాడుల ప్రధాన సూత్రధారి అరెస్ట్
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పార్లమెంట్ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కొనసాగుతోంది. పట్టుబడ్డ ఆరుగురు నిందితులను లోతుగా విచారిస్తున్నారు. పార్లమెంట్పై దాడికి పాల్పడ్డ సాగర్శర్మ, మనోరంజన్, నీలం, ఆమోల్ షిండే, విక్కీశర్మ, అతని భార్యను అదుపులోకి...
యూకేలో విజృంభిస్తోన్న “నోరోవైరస్” కేసులు.. వ్యాధి లక్షణాలివే
..యూకేలో ఇటీవల కాలంలో నోరోవైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆ దేశాన్ని కలవరపరుస్తోంది. బీబీసీ ప్రకారం ఈ నెల ప్రారంభం వరకు దాదాపుగా 1500 మందికి ఈ వైరస్ ఉన్నట్లు నిర్ధారించబడింది..గతేడాదడి ఇదే...
సిక్కింలో హిమపాతం.. 1,217 మందిని రక్షించిన ఆర్మీ
గాంగ్టక్: ఉత్తరాదిలో ఉష్ణోగ్రతలు (Temparature) అంతకంతకూ తగ్గుతున్నాయి. మంచు భారీగా కురుస్తుండటంతో దిల్లీ (Delhi)తోపాటు ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్, సిక్కిం (sikkim) తదితర రాష్ట్రాలను చలి వణికిస్తోంది..మరోవైపు పెద్ద ఎత్తున మంచు కురవడంతో తూర్పు సిక్కింలోని...
గ్యాలరీ నుంచి లోక్సభ ఛాంబర్లోకి దూకిన అగంతకులు
లోక్సభలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇద్దరు ఆగంతకులు సందర్శకుల గ్యాలరీ నుంచి లోక్సభ ఛాంబర్లోకి దూకారు.ఈమేరకు కాంగ్రెస్ ఎంపీ అదిర్ రంజన్ చౌదరీ చెప్పారు.ఈ గందరగోళ పరిస్థితుల్లో స్పీకర్ లోక్సభను వాయిదా వేశారు. https://tv424x7.in/wp-content/uploads/2023/12/VID-20231213-WA1784.mp4...
బుకింగ్ లేకుండా శబరిమలలోకి ఎవరినీ అనుమతించరాదని హైకోర్టు అదేశం
https://tv424x7.in/wp-content/uploads/2023/12/VID-20231212-WA3340.mp4 శబరిమలలో యాత్రికుల రద్దీ అదుపు తప్పుతున్న నేపథ్యంలో హైకోర్టు కఠిన చర్యలు తీసుకుంది. బుకింగ్ లేకుండా శబరిమలలోకి ఎవరినీ అనుమతించరాదని హైకోర్టు దేవస్వం ధర్మాసనం ఆదేశించింది. వర్చువల్ బుకింగ్, స్పాట్ బుకింగ్ లేకుండా...
ప్రైవేటు సంస్థల నుంచి అవార్డులు.. ఉద్యోగులకు కేంద్రం కొత్త రూల్స్
Govt employees: దిల్లీ: ప్రైవేటు సంస్థల (private organisations) నుంచి అవార్డులు (Awards) అందుకునే విషయంలో ప్రభుత్వ ఉద్యోగుల (govt employees)కు కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది..వాటిని అంగీకరించే ముందు సంబంధిత అధికారుల...
రుణమాఫీ ప్రకటనలు నమ్మి మోసపోవద్దు.. ఆర్బీఐ హెచ్చరిక
RBI: ముంబయి: రుణమాఫీ ఆఫర్ల పేరుతో వార్తా పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలు నమ్మి ప్రజలు మోసపోవద్దని భారతీయ రిజర్వు బ్యాంకు(RBI) హెచ్చరించింది..ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రుణాలు...

