Category : Political
100 ఎకరాల్లో హైకోర్టు భవనం
హైదరాబాద్: వచ్చే జనవరిలో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు..గురువారం హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోకో ఆరాధే, ప్రభుత్వ ముఖ్య...
ఎన్నికల కోసమే సీఎం జగన్ ప్రారంభోత్సవ నాటకాలు: అచ్చెన్నాయుడు
అమరావతి: ఉద్దానం కిడ్నీ బాధితులను అన్ని విధాలుగా ఆదుకున్నది తెలుగుదేశం పార్టీయేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) తెలిపారు..ఉద్దానంలో (uddanam) కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు చంద్రబాబు (Chandrababu) ప్రభుత్వం భూమి...
మంత్రి రజిని.. వ్యూహం ఫలించేనా.?
గుంటూరు :మంత్రి విడదల రజిని గుంటూరు వెస్ట్ ఇన్చార్జిగా YCP అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే. ఇక్కడ గత 2 పర్యాయాలు టీడీపీ తరఫున మోదుగు వేణుగోపాల్ రెడ్డి, మద్దాలి గిరి గెలుపొందారు. ఈ...
ఎన్నికలకు యువ సైన్యాన్ని ఏర్పాటు చేసిన జగన్…ఇదే ఆ యువ సైన్యం
👇యువజన విభాగం అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి (నంద్యాల) అపాయింట్ అయ్యారు. ఉపాధ్యక్షులుగా కొండా రాజీవ్ రెడ్డి (విశాఖపట్నం), పిన్నెల్లి వెంకటరామిరెడ్డి (పల్నాడు), తప్పెట్ల సాహిత్ రెడ్డి (అన్నమయ్య రాయచోటి) నియమితులయ్యారు.జోన్-1 ఇన్ఛార్జ్గా అవనాపు...
త్వరలో టీడీపీలోకి ముగ్గురు కడపజిల్లా ఎమ్మెల్యేలు
🟦కడపజిల్లాలో ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీకి జంప్ కావడానికి సిద్దంగా ఉన్నారా..? 🟦తమ చేరికపై సమాచారాన్ని టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలియజేయనున్నారా..? 🟦ఆ ముగ్గురూ బీటెక్ రవి ద్వారా చంద్రబాబును కలవనున్నారా..? 🟦బీటెక్...
మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ రేసులో పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చావలి అంజు యాదవ్
ముఖ్యమంత్రి జగన్ ఆదేశిస్తే సత్తా చూపిస్తాం, మైదుకూరు లో గెలిచి చూపిస్తాం…….అంజు యాదవ్ భర్త నల్లబోయిన గంగాధర్ యాదవ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్త రెడ్డి మకు అవకాశం ఇచ్చి మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే...
పల్నాడు జిల్లా లో సిట్టింగులకు ఎసరు – వైసీపీలో కలకలం
పల్నాడు జిల్లా ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసిపి సిట్టింగులకు ఎసరు పెట్టుతుండడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గుబులు మొదలైంది. పల్నాడు జిల్లాలో ఏకంగా మంత్రిగా కొనసాగుతున్న విడుదల రజిని గుంటూరు పశ్చిమ కు మారుస్తూ కొత్త...
_వైసీపీ నేతలతో అత్యవసర భేటీలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు_
*ఇది ట్రైల్ మాత్రమే…**ఇంకా చాలా నియోజకవర్గాల్లో మార్పులు ఉన్నాయి…*_వైసీపీ నేతలతో అత్యవసర భేటీలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు_ 📢ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాకు చెందిన మంత్రులతో కొద్ది సేపటి క్రితమే జగన్ సమావేశం...
అసత్య ప్రచారాన్ని ఖండించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
.ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, .తను ఎమ్మెల్యే పదవికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని వస్తున్న ఆరోపణలను మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఖండించారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాకు ఓ ప్రకటన...
20న ఒకే వేదికపైకి చంద్రబాబు, పవన్ కల్యాణ్
TDP-Janasena: ..అమరావతి: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) చేపట్టిన యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభ.. ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలేపల్లిలో జరగనుంది..తెదేపా (TDP),...

