Category : Political
వైకాపాకు మరో షాక్.. గాజువాక ఎమ్మెల్యే కుమారుడి రాజీనామా
YSRCP: ..విశాఖ: వైకాపాకు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు.. గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవన్రెడ్డి రాజీనామా చేశారు..వయసు, అనారోగ్య సమస్యల రీత్యా వచ్చే ఎన్నికల్లో తన...
మంగళగిరి రేసులో నేనున్నా.. కొత్త వాళ్లకి సీటు కావాలంటే కుదరదు: కాండ్రు కమల
అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి (Mangalagiri) ఎమ్మెల్యే పదవికి, వైకాపా సభ్యత్వానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) రాజీనామా చేయడంపై మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల (Kandru Kamala) స్పందించారు..రాజీనామా చేయడం ఆయన వ్యక్తిగత అంశం...
ఆ ఫైళ్ల మాయంపై విచారణ వేగవంతం చేశాం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రుల కార్యాలయాల్లో ఫైళ్ల మాయంపై విచారణ వేగవంతం చేశామని సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం నాడు డీసీపీ తన కార్యాలయంలో ఏబీఎన్తో మాట్లాడుతూ.. ఈ...
తెలంగాణలో ఆటో డ్రైవర్ల ధర్నా
తెలంగాణ :-రాాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్ల ర్యాలీలు..మహిళలుకు ఉచిత రవాణా పథకంతో మా జీవనోపాధికి గండిపండిదని వాపోయిన ఆటో యూనియన్ నేతలు..వీపు మీద కొట్టిన భరిస్తాం కానీ మా పోట్ట మీద కొట్టారు అంటూ రోడ్డెక్కిన...
ఎమ్మెల్యే ఆర్కే రాజీనామాతో తాడేపల్లి లో మొదలైన రాజీనామాలు.
తాడేపల్లి వైసీపీ పార్టీ పదవులకు తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్ర ముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి, తాడేపల్లి రూరల్ మండల అధ్యక్షులు, JCS కన్వీనర్ మున్నంగి వివేకానంద రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి, తాడేపల్లి పట్టణ JCS...
లోకేశ్ ‘యువగళం’ పైలాన్ ఆవిష్కరణ.. హాజరైన బ్రాహ్మణి, మోక్షజ్ఞ
Yuvagalam: లోకేశ్ ‘యువగళం’ పైలాన్ ఆవిష్కరణ.. హాజరైన బ్రాహ్మణి, మోక్షజ్ఞ తుని: ‘యువగళం’ (Yuvagalam) పాదయాత్ర 3వేల కి.మీ మైలురాయిని పూర్తిచేసుకున్న సందర్భంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh)...
టిడిపి జమ్మలమడుగు నియోజకవర్గం ఇన్చార్జ్ చదిపిరాల భూపేష్ సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ
కడప జిల్లా భవిష్యత్తు గ్యారంటీ కలమల్ల ఎర్రగుంట్ల మండల కేంద్రమైన కలమల్ల కృష్ణ నగర్ లోని కలమల్ల పంచాయతీ పరిధిలోని ఈ రోజున భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం లో భాగంగా టిడిపి జమ్మలమడుగు నియోజకవర్గం...
ఒక్క ఓటు చీలకూడదు.. టీడీపీ, జనసేన కలిసి పనిచేయాలి.
ఏ ఒక్క ఓటు చీలకూడదు.. టీడీపీ, జనసేన కలిసి పనిచేయాలి..వైసీపీ విముక్త అంధ్రప్రదేశ్ కోసం జనసైన్యం అంతా కంకణం కట్టుకుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు..ప్రజల్ని ఎంతగా హింసించారో...
హైటెక్ సిటీని ఎవరు అభివృద్ధి చేశారు? చంద్రబాబు నాయుడు లేదా వేద ప్రకాష్ (కల్కి అవతార్)..?
భారతదేశంలోనూ, ఆంధ్రప్రదేశ్లోనూ హైటెక్ సిటీ సాఫ్ట్వేర్ పరిశ్రమలను చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశారని ప్రజలు భావిస్తున్నారు. కానీ హైటెక్ సిటీ అభివృద్ధి వెనుక దాగి ఉన్న రహస్యం నేనే (వేద ప్రకాష్), నేను అమెరికా...
విద్యుత్ పరిస్థితి గందరగోళంగా ఉంది.. సీఎండీపై చర్యలు తీసుకోవచ్చా?: రేవంత్ రెడ్డి
🟦విద్యుత్ పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశం. .🟦నేడు జరగనున్న సమీక్షకు సీఎండీలను పిలవాలని సూచన. .🟦అధికారులు సమర్థవంతంగా పని చేయకుంటే ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయని హెచ్చరిక.. 🟦రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి...

