Category : Telangana
గాంధీ హాస్పిటల్లో ఒక్క నెలలోనే 48 మంది పసిపిల్లల్ని, 14 మంది తల్లులను పొట్టనపెట్టుకున్న వైద్యుల నిర్లక్ష్యం
అధికారిక లెక్కల ప్రకారం ఒక్క ఆగస్టు నెలలో ఒక్క గాంధీ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరియు పౌష్టిక ఆహార లోపం కారణంగా గర్భంతో ఉన్న 14 మంది మహిళలు మరియు 48 మంది అప్పుడే...
అయోధ్య రాముడికి దుబ్బాక చేనేత వస్త్రాలు..!!
దుబ్బాక, సెప్టెంబర్ 17: అయోధ్య బాలరాముడికి మరోసారి సిద్దిపేట జిల్లా దుబ్బాక చేనేత వస్త్రాలను అలంకరించారు. దుబ్బాక పట్టణంలోని హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వారు తయారు చేసిన చేనేత వస్ర్తాల్లో...
రాజస్థాన్ కు చెందిన సైబర్ నేరస్థుడు అరెస్టు
దేశ వ్యాప్తంగా పెట్టుబడుల ముసుగుల్లో ప్రజలను నమ్మించి కోట్లల్లో సొమ్మును కాజేస్తున్న రాజస్థాన్ కు చెందిన సైబర్ నేరగాన్ని తెలంగాణ సైబర్ సెక్యూరీటీ బ్యూరో వరంగల్ కమిషనరేట్ విభాగానికి చెందిన వరంగల్ సైబర్ క్రైమ్...
జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ అరెస్ట్?
హైదరాబాద్:సెప్టెంబర్ 15దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్ కతా ఆర్ జి కర్ ఆసుపత్రి జూనియర్ వైద్యురాలి హత్యాచారం, హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసు కుంది. ఈ కేసు విషయంలో సిబిఐ స్పీడ్ ను...
బిజెపి ఎమ్మెల్యే మునిరత్న అరెస్ట్?
బెంగళూరు: సెప్టెంబర్ 15కర్ణాటక మాజీ మంత్రి బిజెపి ఎమ్మెల్యే మునిరత్న ను పోలీసులు శనివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కోలార్లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది కాంట్రాక్టర్ చలువరాజు మరియు మునిరత్న మధ్య...
సాగర్ 26 గేట్లు ఎత్తివేత?
నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయానికి రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో...
తెలంగాణలో సెప్టెంబర్ 2 న అన్ని విద్యా సంస్థలకు సెలవు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో రాష్ట్రంలో జనజీవనం స్తంభించిపోయింది.పలు ప్రాంతాలు జలదిగ్భందం కాగా.. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. రాష్ట్రంలో వర్షం భీభత్సం...
హైదరాబాద్, విజయవాడకు నిలిచిపోయిన రాకపోకలు
హైదరాబాద్:సెప్టెంబర్ 01 తెలంగాణ రాష్ట్రంలో వాయుగుండం తీరం దాటినప్పటికీ వర్షాలు వీడలేదు. తెలంగాణను ఇవాళ కూడా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఏపీలో వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ, గత రెండ్రోజులుగా కురిసిన వర్షాలతో...
శంషాబాద్లో ఓయో హోటల్ నిర్వాహకుడి నిర్వాకం.. రూమ్స్లో సీసీ కెమెరాలు పెట్టి
శంషాబాద్: శంషాబాద్లో ఓయో హోటల్ నిర్వాహకుడి నిర్వాకం తాజాగా వెలుగు చూసింది. హోటల్ గదిలో రహస్య సీసీ కెమెరాను హోటల్ నిర్వాహకుడు ఏర్పాటు చేశాడు. రూమ్ అద్దెకు తీసుకున్న వ్యక్తుల అశ్లీల చిత్రాలను చిత్రీకరించి...
మీ సేవ ఓనర్ దందా.. రూ. 50 వేలకు ఇంటి పట్టా : పదిమందిపై కేసు
నిజామాబాద్ జిల్లాలోని బొందెం చెరువు శిఖంలో ఇండ్ల కూల్చివేత ఘటన తర్వాత అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సర్వే నంబర్2099లోని 23.02 ఎకరాల చెరువును ఆనుకొని1.33 ఎకరాల ప్రైవేట్ల్యాండ్ పేరుతో శిఖంలోకి ఎంటరై ఫేక్...

