Category : Telangana
గాంధీ ఆసుపత్రికి వెళ్తున్న వైద్య కమిటీ సభ్యుల హౌజ్ అరెస్ట్
రాష్ట్రంలో దిగజారుతున్న వైద్య ఆరోగ్య పరిస్థితులు.. గాంధీ ఆసుపత్రిలో జరుగుతున్న మరణాల విషయంలో అధ్యయనం చేయడానికి ఆసుపత్రికి బయల్దేరక ముందే వైద్య కమిటీ సభ్యులని హౌజ్ అరెస్ట్ చేసిన పోలీసులు.రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య సేవల...
హైడ్రాకు మరిన్ని అధికారాలు: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్:సెప్టెంబర్ 21ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం తెలంగాణ మంత్రివర్గ సమావేశం నిర్వహించారు..భేటీ అనంతరం కేబినెట్ నిర్ణయాలను మంత్రులు వివరించారు. హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ ఉండేలా నిబంధనలు సడలించా మని.. హైడ్రాకు అవసర మైన...
రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధుల జమకు డేట్ ఫిక్స్!!
తెలంగాణలో రైతుభరోసా నిధుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రూ.2లక్షల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం.. రైతుభరోసా అములకు కూడా సిద్ధం అయ్యిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.ఈ మేరకు రైతుల ఖాతాల్లో ఎప్పుడు...
అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ?
హైదరాబాద్:సెప్టెంబర్ 21తెలంగాణ ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీపై రేవంత్ సర్కార్ క్లారిటీ ఇచ్చింది,గత బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి...
కామారెడ్డి జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య?
కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో ప్రేమ జంట ప్రాణాలు తీసుకుంది ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోరేమోననే మనస్థాపంతో శనివారం ప్రేమికులిద్దరు వారి గ్రామంలో వేరువేరు చోట్ల ఉరేసుకుని ప్రాణాలు...
సామాజిక చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం కొండా లక్ష్మణ్ బాపూజీ: హరీష్రావు
హైద్రాబాద్ : సామాజిక చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం కొండా లక్ష్మణ్ బాపూజీ: హరీష్రావుభారత స్వాతంత్య్ర సమరయోధుడు, స్వరాష్ట్రం కోసం పరితపించిన తెలంగాణవాది, నిబద్ధత కలిగిన రాజకీయ వేత్త, తెలంగాణ సామాజిక చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం...
నిమజ్జనానికి పేరుకుపోయిన వ్యర్థాలు ఎన్ని టన్నులో తెలుసా?
వినాయకుడి నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ లో వేల టన్నలు వ్యర్థాలు పేరుకుపోయాయి. నిన్న గణేశ్ నిమజ్జనం జరగడంతో వివిధ రకాల వస్తువులతో అనేక ప్రాంతాల్లో వ్యర్థాలు నిండిపోయాయి. ఇప్పటికే దాదాపు వెయ్యి టన్నులకు పైగానే...
దారుణం.. ఇద్దరి గొంతు కోసి పరారైన దుండగులు
గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరి గొంతు కోసిన ఘటన మేడ్చల్ మున్సిపాలిటి పరిధిలో జరిగింది. కిష్టాపూర్ గ్రామంలో బీహార్కు చెందిన పవన్ కుమార్, సంతోష్ జీవనం సాగిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరిని...
తెలంగాణలో తొలి కంటైనర్ స్కూల్ను ప్రారంభించిన సీతక్క
ములుగు జిల్లాలో తొలి కంటైనర్ స్కూల్ ను ప్రారంభించారు మంత్రి సీతక్క. కన్నాయిగూడెం మండలంలోని కాంతనపల్లి అటవీ ప్రాంతంలో బంగారుపల్లి ఆవాస గ్రామంలో రూ.13 లక్షలతో ఏర్పాటు చేసిన కంటైనర్ స్కూల్ ను సీతక్క...
భాగ్యనగరంలో డమ్మీ బాంబు కలకలం
సీఎం రేవంత్రెడ్డి కాన్వాయ్ వెళ్లే దారిలో డమ్మీ బాంబు కలకలం రేపింది. ఈనెల 15న సీఎం రేవంత్రెడ్డి కాన్వాయ్ ప్రయాణించే జూబ్లీహిల్స్ దారిలో నలుపు రంగు బ్యాగు లభించింది. దీన్ని సీఎల్డబ్ల్యూ అధికారులు స్వాధీనం...

