Category : Telangana
సీఎం రేవంత్ ఇంటికి సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు
Hyderabad: హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు పెద్దఎత్తున హైదరాబాద్కు తరలివచ్చారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసం వద్దకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు..గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని, తమ...
ఆర్టీసీ బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీ: 12మందికి గాయాలు
Warangal: ఆత్మకూరు: ఆర్టీసీ బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వరంగల్ నుంచి మణుగూరు వెళ్తోన్న ఆయిల్ ట్యాంకర్, ములుగు జిల్లా పస్రా నుంచి...
సీనియర్ ఎన్టీఆర్కు నివాళులర్పించిన జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
..సీనియర్ ఎన్టీఆర్కు నివాళులర్పించారు జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. నందమూరి తారక రామారావు ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు. ‘మనదేశం’ చిత్రంతో సినిమాల్లోకి వచ్చిన ఆయన తెలుగు సినిమాను విశ్వవిఖ్యాతం చేశారు..సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి...
జయశంకర్ సార్ విగ్రహం ధ్వంసం చేయడం హీనచర్య
KTR: జయశంకర్ సార్ విగ్రహం ధ్వంసం చేయడం అత్యంత హీనమైన చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. శేర్లింగంపల్లిలోని ఆల్విన్ కాలనీలో పోలీసుల ముందే ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం...
హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్
Drugs: హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత..రాచకొండలో మరొకసారి భారీగా డ్రగ్స్ ను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 80 గ్రాములు హైరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ కు చెందిన ఇద్దరు యువకులతో...
విడతల వారీగా రైతుబంధు నిధులు..
Bhatti Vikramarka: హైదరాబాద్, జనవరి 9: మేడిగడ్డపై సంబంధిత మంత్రి స్పందిస్తారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ…ప్రజా భవన్లో ఎవరైనా రోజు ఉదయం...
రామ్ గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన బర్రెలక్క
‘వ్యూహం’ సినిమా ఆడియో ఫంక్షన్ లో బర్రెలక్కపై వర్మ అనుచిత వ్యాఖ్యలుబర్రెలక్క బర్రెలు కాస్తుందన్న వర్మమహిళా కమిషన్ ను ఫిర్యాదు చేసిన బర్రెలక్క (శిరీష)ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఇటీవల జరిగిన...
నేడు తెలంగాణకు అమిత్ షా.. లోక్సభ ఎన్నికలపై ఫోకస్
..హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు తెలంగాణకు రానున్నారు. లోక్సభ ఎన్నికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో ఈసారి ఎలాగైనా ఎక్కువ స్థానాలను గెలిపించుకోవడమే లక్ష్యంగా బీజేపీ కేంద్ర నాయకత్వం పావులు...
బస్సులో సీటు లేదని కండక్టర్ చెంప కొరికిన ప్రయాణికుడు
అదిలాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో అజీం ఖాన్ అనే వ్యక్తి టికెట్ తీసుకోగా ప్రయాణికులు ఎక్కువగా ఉండటంతో సీటు లేదని కండక్టరుతో గొడవపడి చెంప కొరికాడు....
మోడీని చిత్తుచిత్తుగా ఓడిస్తా.. పాల్ సంచలన వ్యాఖ్యలు..
K.A Paul: ఢిల్లీ..ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి నుంచి పార్లమెంట్ కు పోటీ చేస్తారని అంటున్నారు..తెలుగు సత్తా...

