Tv424x7
Andhrapradesh

నారా లోకేష్ జన్మదిన సందర్భంగా

బత్తిన నవీన్ కుమార్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు

విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐ.టి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా 31 వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు బత్తిన నవీన్ కుమార్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో తన కార్యకర్తలతో పాల్గొనడంతో పాటు స్వయంగా తానే రక్తదానం చేశారు. అనంతరం డాబాగార్డెన్స్ ప్రేమసమాజంలో నిరాశ్రయులైన వృద్ధులు చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసి వారికి మధ్యాహ్న భోజనం వితరణ చేశారు, దీంతోపాటు వృద్ధులకు పండ్లు పంపిణీ మరియు చిన్నారులకు చాక్లెట్లు బిస్కెట్లతో పాటు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు. అనంతరం అందరితో స్వీట్స్ పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో 31వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించి.. పేదలకు వైద్యం అందించండి: లోకేశ్‌

TV4-24X7 News

ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజులరెడ్డి సమక్షంలో వైసిపి నుండి టీడీపీలో చేరిన రఫీక్ కుటుంభం మరియు 200 మంది కార్యకర్తలు.

TV4-24X7 News

కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు..

TV4-24X7 News

Leave a Comment