Tv424x7
Telangana

టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు

TG: టీటీడీ తరహాలోనే యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ధర్మకర్తల మండలి ఏర్పాటుకు రూపొందించిన ముసాయిదాలో పలు మార్పులను ఆయన సూచించారు. ఆలయం సమీపంలో రాజకీయాలకు తావులేకుండా చూడాలని, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కాగా బోర్డు నియామకపు నిబంధనలపై సీఎం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు.

Related posts

హైదరాబాద్ నగరంలో మహిళ దారుణ హత్య?

TV4-24X7 News

తెలంగాణ నేతలకు సోనియా గాంధీ ఝలక్..!

TV4-24X7 News

కేటీఆర్, కవిత, హరీశ్ మధ్య ఆస్తి గొడవలు: కోమటిరెడ్డి

TV4-24X7 News

Leave a Comment