Tv424x7
Andhrapradesh

జగన్ ఇచ్చిన ఇంటి స్థలాలపై ప్రభుత్వం ఫోకస్

అమరావతి : కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో ఇచ్చిన ఇంటి స్థలాన్ని అమ్మినా, కొన్నా వెనక్కి తీసుకోవాలని సంచలన నిర్ణయం తీసుకుంది. అప్పటి ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు పొందిన అనర్హులను గుర్తించే ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్లకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.అనర్హులని తేలితే వారి ఇళ్ల పట్టాలను రద్దు చేయాలని నిర్ణయించారు.

Related posts

ఉచిత మెగా కంటి వైద్య శిబిరం

TV4-24X7 News

డాక్టర్ జహీర్ అహ్మద్ పుట్టినరోజు సందర్భంగా జీవీఎంసీ కార్మికులకు చీరల పంపిణీ

TV4-24X7 News

కడపజిల్లాలో పాఠశాల గేటుకు ఉరేసుకుని వ్యక్తి మృతి

TV4-24X7 News

Leave a Comment