Tv424x7
Andhrapradesh

ఏపీలో నర్సింగ్ విద్యకు కామన్ ప్రవేశ పరీక్ష: మంత్రి సత్య కుమార్

అమరావతి :ఏపీలో నర్సింగ్ కి 2025-26 విద్యాసంవత్సరం నుంచే కామన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. దేశంలోనే ఇది మొదటిసారని, నర్సింగ్ విద్యలో రాజీపడబోమని చెప్పారు. నర్సింగ్ కాలేజీల ప్రతినిధులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబర్ నుంచి కాకుండా జులై నుంచే ప్రవేశాలు ఉంటాయని పేర్కొన్నారు. విద్య నాణ్యతపై అలసత్వాన్ని సహించబోమని పేర్కొన్నారు.

Related posts

భర్త ఆత్మహత్య భార్య ఏమి చేసిందో తెలుసా..?

TV4-24X7 News

అది మార్ఫింగ్ వీడియో కావొచ్చు: పిన్నెల్లి లాయర్

TV4-24X7 News

ఈనెల 22 నుంచే దసరా సెలవులు…

TV4-24X7 News

Leave a Comment