సంక్షేమప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వం చేసిన మేలును ప్రజలకు వివరించాలని ఎంపీపీ కణాలు జై చంద్ర రెడ్డి పేర్కొన్నారు మంగళవారం మండలంలోని పెద్ద జొన్నవరం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలంటే అనే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీపీ కానాల జై చంద్ర రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి నాయకులు గృహ సారధులు సచివాలయ వాలంటీర్లు అందరూ కలిసి ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ జగనన్న ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి గల తేడాను ప్రజల వివరించాలన్నారు

previous post