Tv424x7
Andhrapradesh

వడ్డీ రాయితీ గడువు పొడిగింపు

• ఆంధ్రప్రదేశ్ పట్టణాలు, నగరాల్లో ఆస్తి పన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ రాయితీ గడువును ప్రభుత్వం ఈ నెల 30 వరకు పొడిగించింది. 2024-25కు గాను ప్రజలు చెల్లించాల్సిన పన్నుపై ఈ రాయితీ వర్తిస్తుంది. మార్చి నెలాఖరుతోనే గడువు ముగిసిన విషయం తెలిసిందే. అయితే సెలవుల వల్ల రాయితీ ఉపయోగించుకోలేకపోయామని విజ్ఞప్తులు రావడంతో పొడిగించింది..

Related posts

క్రైస్తవ సోదర, సోదరీమణులకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రిస్మస్‌ శుభాకాంక్షలు

TV4-24X7 News

ఏపీ మహిళలకు గుడ్ న్యూస్.. ఉచిత బస్సు డేట్ ఫిక్స్

TV4-24X7 News

జగన్ ప్రభుత్వం తన ఓటమి భయాన్ని కప్పి పుచ్చుకునేందుకు సిద్ధం సభ

TV4-24X7 News

Leave a Comment