ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 62 శాతం మంది విద్యార్థులకు అపార్ గుర్తింపు సంఖ్య జారీ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. 1వ తరగతి 12వ తరగతి విద్యార్ధులకు ఈ అపార్ గుర్తింపు సంఖ్య కేటాయిస్తుంది. మొత్తం 74.23 లక్షల మంది విద్యార్ధుల్లో 46.64 లక్షల మందికి ఇప్పటివరకు అపార్ సంఖ్యను జారీ చేసినట్లు వెల్లడించారు. ఇంకా ఇప్పటివరకు 184 పాఠశాలల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదని పేర్కొన్నారు.

previous post