Tv424x7
Andhrapradesh

రూ.4687 కోట్లతో అమరావతి సచివాలయ నిర్మాణం

ఏపీ రాజధాని అమరావతిలో సచివాలయ టవర్ల నిర్మాణానికి CRDA టెండర్లను ఆహ్వానించింది. 1,2 టవర్ల నిర్మాణానికి రూ.1,897కోట్లు, 3, 4 టవర్ల నిర్మాణానికి రూ.1,664 కోట్లతో టెండర్లను పిలిచింది. వీటితో పాటు HOD ఆఫీసుకు రూ.1,126 కోట్లతో అదనంగా మరో టవర్ నిర్మాణానికీ టెండర్లను పిలిచింది. అటు అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణానికి ఇప్పటికే టెండర్లను ప్రభుత్వం ఖరారు చేసింది.

Related posts

పులిచింతల జలాశయం ఖాళీ.. రైతులకు ఇక్కట్లు వర్షం పడితే సాగు..

TV4-24X7 News

పెందుర్తి పోలీసులుబెల్టు షాపులపై మెరుపు దాడి

TV4-24X7 News

విద్యార్థులను కల్కి సినిమాకు తీసుకువెళ్లిన చల్ మాజీ ఇన్ఫ్రా ప్రాజెక్టు చైర్మన్ హనుమంతరావు

TV4-24X7 News

Leave a Comment