Tv424x7
Andhrapradesh

₹500 తీసుకుని పాస్ చేయండి.. కర్ణాటక పదో తరగతి పరీక్షాపత్రాల్లో కరెన్సీ ప్రత్యక్షం!

కర్ణాటక చిక్కోడిలో పదో తరగతి జవాబు పత్రాల్లో సమాధానాలకు బదులు కరెన్సీ నోట్లు, కాళ్ల బేరాలు దర్శనమిచ్చాయి. తమను ఎలాగైనా పాస్ చేయాలంటూ కొందరు ₹500 నోట్లు పెట్టగా… మరికొందరు పాస్ చేస్తే ఇంకా డబ్బిస్తామని ఆశ చూపించారు.ఇంకొందరైతే ‘నా ప్రేమ మీరు వేసే మార్కుల మీదే ఆధారపడి ఉంది’అని రాశారు.మరికొంత మంది ‘మీరు పాస్ చేయకపోతే కాలేజీకి వెళ్లలేను.. ప్లీజ్ పాస్ చేయండి’ అని వేడుకున్నారు…

Related posts

వైసీపీ నుంచి కూడా కేశినేని నానికి టికెట్‌ రాదు – కేశినేని చిన్ని

TV4-24X7 News

దక్షిణ వైసిపి శ్రేణులకు ప్రజలకు అండగా వాసుపల్లి

TV4-24X7 News

లక్ష్మీపార్వతికి ‘గౌరవ ఆచార్యురాలు’ హోదా ఉపసంహరణ

TV4-24X7 News

Leave a Comment