Tv424x7
National

భారత్ జర్నలిస్టులను టార్గెట్ చేస్తున్న పాకిస్తాన్ గూఢచారులు

భారత – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశ రహస్యాలను తెలుసుకునేందుకు భారత జర్నలిస్టులకు కాల్స్ చేస్తున్న పాకిస్తాన్ గూఢచారులురక్షణ శాఖ అధికారులమంటూ ఆపరేషన్ సిందూర్ కి సంబంధించిన విషయాలను సేకరించేందుకు పాకిస్తాన్ గూఢచారులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్న భారత నిఘా వర్గాలు

Related posts

మావోయిస్టు అగ్రనేత లక్ష్మణ్ ఆత్రం మృతి

TV4-24X7 News

బీజేపీ గెలిచే సీట్లపై ప్రశాంత్‌ కిషోర్‌ కీలక వ్యాఖ్యలు

TV4-24X7 News

దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్..

TV4-24X7 News

Leave a Comment