Tv424x7
Andhrapradesh

సాక్షి బోర్డు పీకేసిన మహిళలు విజయవాడ సాక్షి కార్యాలయంపై

: అమరావతి మహిళలు సోమవారం దాడి చేసి.. సాక్షి బోర్డును తొలగించారు. కార్యాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఆఫీస్ గేటుకు యాజమాన్యం తాళాలు వేసింది. దీంతో గేటు ఎక్కి మరీ మహిళలు నిరసన తెలిపారు. కొమ్మినేని, కృష్ణంరాజు వ్యాఖ్యల పట్ల జగన్, భారతి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కార్యాలయంలోకి కోడిగుడ్లు విసిరారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Related posts

నాడు కానిస్టేబుల్…. నేడు బాస్…

TV4-24X7 News

బత్తిన నవీన్ కుమార్ ఆర్థికసహాయం

TV4-24X7 News

గుడివాడలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన చంద్రబాబు దంపతులు

TV4-24X7 News

Leave a Comment