Tv424x7
Andhrapradesh

💥సీబీఐ విచారణకు హైకోర్టు బ్రేక్*

కాళేశ్వరం కమిషన్ నివేదికపై సీబీఐ విచారణ జరిపించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి హైకోర్టు బ్రేక్ వేసింది. కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. అక్టోబర్ ఏడో తేదీన తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. దీంతో కేసీఆర్, హరీశ్ రావుకు భారీ ఊరట లభించినట్లయింది.

Related posts

చంద్రబాబు పై కామెంట్స్ – దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు

TV4-24X7 News

బిజెపి నాయకులకు ఘనంగా సన్మానం

TV4-24X7 News

కొత్తపాలెం లో లైట్ హౌస్ నూతన రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీ

TV4-24X7 News

Leave a Comment