Tv424x7
Andhrapradesh

💥సీబీఐ విచారణకు హైకోర్టు బ్రేక్*

కాళేశ్వరం కమిషన్ నివేదికపై సీబీఐ విచారణ జరిపించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి హైకోర్టు బ్రేక్ వేసింది. కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. అక్టోబర్ ఏడో తేదీన తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. దీంతో కేసీఆర్, హరీశ్ రావుకు భారీ ఊరట లభించినట్లయింది.

Related posts

భర్తను చంపిన భార్యకు జీవిత ఖైదు

TV4-24X7 News

రేపు శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తనున్న సీఎం?

TV4-24X7 News

కల్తీ నెయ్యిలో అసలు స్కామర్ దగ్గరకు సీబీఐ సిట్ !

TV4-24X7 News

Leave a Comment