Tv424x7
Andhrapradesh

రేపు శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తనున్న సీఎం?

ఏపీ: ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా ఇవాళ 880 అడుగులకు నీరు చేరింది. దీంతో రేపు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా డ్యామ్ గేట్లను ఎత్తి నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేయనున్నట్లు సమాచారం. నదీ జలాలకు చీరసారెను ఆయన సమర్పించనున్నట్లు తెలిసింది. సీఎం పర్యటనపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Related posts

సీఎం జగన్ పై రాయి దాడి కేసులో బిగ్ ట్విస్ట్…దాడి కేసులో A2 ఎవరు..?

TV4-24X7 News

32వ వార్డు సమస్యలను పరిష్కరించాలి జీవీఎంసీ కమిషనర్ కు కందుల విజ్ఞప్తి

TV4-24X7 News

విజయ్‌కు సానుభూతి – కాంగ్రెస్‌పై స్టాలిన్ అసహనం!

TV4-24X7 News

Leave a Comment