Tv424x7
Telangana

NDSA రిపోర్ట్ ఆధారంగా కాళేశ్వరం విచారణ చేపట్టాలని సీబీఐని కోరిన తెలంగాణ ప్రభుత్వం..

పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అంటూ ఉదరకొట్టి, చివరికి NDSA రిపోర్ట్‌తోనే సీబీఐకి విచారణకు ఆదేశాలు.

పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ కాదు ఇది పీసీసీ కమిషన్ రిపోర్ట్ అన్న బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలు నిజం.

పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్‌తో విచారణ ముందుకు కదలదని తోకముడిచిన తెలంగాణ ప్రభుత్వం.

Related posts

బంగారం ప్రియులకు ఉపశమనం.. తగ్గిన బంగారం ధరలు

TV4-24X7 News

రేవంత్‌… చంద్రబాబులా పాలించు

TV4-24X7 News

తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్..!!

TV4-24X7 News

Leave a Comment