Tv424x7
Telangana

NDSA రిపోర్ట్ ఆధారంగా కాళేశ్వరం విచారణ చేపట్టాలని సీబీఐని కోరిన తెలంగాణ ప్రభుత్వం..

పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అంటూ ఉదరకొట్టి, చివరికి NDSA రిపోర్ట్‌తోనే సీబీఐకి విచారణకు ఆదేశాలు.

పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ కాదు ఇది పీసీసీ కమిషన్ రిపోర్ట్ అన్న బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలు నిజం.

పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్‌తో విచారణ ముందుకు కదలదని తోకముడిచిన తెలంగాణ ప్రభుత్వం.

Related posts

గోమ్టినగర్‌-మహబూబ్‌నగర్‌ మధ్య 12 ప్రత్యేక రైళ్లు..

TV4-24X7 News

కేంద్రానికి తెలంగాణ ప్ర‌భుత్వం లేఖ‌

TV4-24X7 News

సింగిల్ ఫేజ్ నుండి త్రీ ఫేజ్ మీటర్‌కు మార్చేందుకు కన్స్యూమర్ వద్ద లంచం డిమాండ్ చేసిన విద్యుత్ ఏఈ…..

TV4-24X7 News

Leave a Comment