Tv424x7
Andhrapradesh

గోడౌన్ ప్రారంభించిన తాడిపత్రి ఎమ్మెల్యే జె.సి. అష్మిత్ రెడ్డి

తాడిపత్రి: రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో తాడిపత్రి మార్కెట్ యార్డ్ నందు రూమ్ నెంబర్ 37 లో నిర్మించిన గోడౌన్‌ను ఈ రోజు గౌరవ శాసనసభ్యులు జె.సి. అష్మిత్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అధికారులతో పాటు సహకార సంఘం డైరెక్టర్లు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. గోడౌన్ ప్రారంభం రైతులకు మెరుగైన నిల్వ సౌకర్యాలు అందించడంలో కీలక పాత్ర పోషించనుందని శాసనసభ్యులు తెలిపారు.

ఈ గోడౌన్ ఏర్పాటుతో తాడిపత్రి ప్రాంతంలోని రైతులకు వారి పంటలను సురక్షితంగా నిల్వ పెట్టుకునే అవకాశం కలగనుందని, తద్వారా మార్కెట్‌లో అనుకూలమైన ధరల కోసం వేచి చూసే అవకాశమూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Related posts

మార్కెట్ యార్డ్ చైర్మన్‌గా భూమా రాగిణి..

TV4-24X7 News

మహిళా వాలంటరీ పై దాడి చేసిన టిడిపి కార్యకర్త

TV4-24X7 News

భార్య గొంతు కోసిన భర్త

TV4-24X7 News

Leave a Comment