Tv424x7
Telangana

కేంద్ర మంత్రితో సమావేశంకానున్న భట్టి విక్రమార్క.

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ఉదయం 11 గంటలకు ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాని కలవనున్నారు.

ఇటీవల తెలంగాణలో భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని వివరించి.. అందుకు సంబంధించిన నివేదికను కేంద్ర హోం శాఖ మంత్రికి సమర్పించనున్నారు.

Related posts

గంజాయిపై సమాచారం ఇస్తే రూ. 2 లక్షలు నగదు

TV4-24X7 News

మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు ఎమ్మెల్సీలకు ఛాన్స్?

TV4-24X7 News

బెట్టింగ్‌ కేసులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు 28వరకు కస్టడీ

TV4-24X7 News

Leave a Comment