Tv424x7
Telangana

కేంద్ర మంత్రితో సమావేశంకానున్న భట్టి విక్రమార్క.

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ఉదయం 11 గంటలకు ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాని కలవనున్నారు.

ఇటీవల తెలంగాణలో భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని వివరించి.. అందుకు సంబంధించిన నివేదికను కేంద్ర హోం శాఖ మంత్రికి సమర్పించనున్నారు.

Related posts

నిజామాబాద్ జిల్లాలో గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి

TV4-24X7 News

ఈటల రాజేందర్‌కు దారేది ?

TV4-24X7 News

ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పి.. గోవాలో టీపీసీసీ చీఫ్‌ పర్యటన…

TV4-24X7 News

Leave a Comment