Telanganaనిజామాబాద్ జిల్లాలో గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి by TV4-24X7 NewsSeptember 2, 2025September 2, 20250 జక్రాన్ పల్లి మండలం పడకల్ జాతీయ రహదారి 44 దాటుతున్న చిరుతను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం.. దీంతో చిరుత అక్కడికక్కడే మృతి సమాచారం అందుకొని ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. Facebook WhatsApp Twitter Telegram Facebook Messenger LinkedIn Share