Tv424x7
National

సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన మూడు కంటైనర్లు..

మహారాష్ట్ర తీరానికి మూడు అనుమానాస్పద కంటైనర్లు కొట్టుకువచ్చాయి. దీంతో అధికారులు తీరప్రాంత గ్రామాలను, మత్స్యకారులను అప్రమత్తం చేశారు. సముద్రంలో లభించే ఎలాంటి వస్తువులను ముట్టుకోవద్దని సూచించారు. ఆగస్టులో ఒమన్ కార్గోషిప్ నుంచి పడిపోయిన కంటైనర్లే ఇవి కావచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

Related posts

ఎన్నికల్లో తప్పుడు సమాచారానికి చెక్‌.. ఈసీతో గూగుల్‌ జట్టు

TV4-24X7 News

ఢిల్లీలోని శాస్త్రి భవన్‌లో బాధ్యతల స్వీకరణ

TV4-24X7 News

IBPS నుండి గ్రామీణ బ్యాంకుల్లో 13,217 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

TV4-24X7 News

Leave a Comment