Tv424x7
Telangana

సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట..

తెలంగాణ బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీం కోర్టు..

బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం చీఫ్ జస్టిస్..

రాజకీయాలకు కోర్టులను వేదికగా చేసుకోవద్దని, రాజకీయ వ్యాఖ్యలు రాజకీయం గానే ఎదుర్కోవాలని చురకలు..

రూ. 10 లక్షలు జరిమానా విధిస్తామని హెచ్చరించిన సీజేఐ..

Related posts

తెలంగాణలో రేపటి నుంచి బీసీ కమిషన్‌ పర్యటనలు..!!

TV4-24X7 News

సచివాలయంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష

TV4-24X7 News

చట్టం ఎవ్వరికీ చుట్టం కాకూడదు’.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై హరీశ్ రావు..!!

TV4-24X7 News

Leave a Comment