Tv424x7
Telangana

సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట..

తెలంగాణ బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీం కోర్టు..

బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం చీఫ్ జస్టిస్..

రాజకీయాలకు కోర్టులను వేదికగా చేసుకోవద్దని, రాజకీయ వ్యాఖ్యలు రాజకీయం గానే ఎదుర్కోవాలని చురకలు..

రూ. 10 లక్షలు జరిమానా విధిస్తామని హెచ్చరించిన సీజేఐ..

Related posts

పేద విద్యార్థి ఉన్నత చదువులకు ఎంపీ డా. కడియం కావ్య , ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆపన్నహస్తం

TV4-24X7 News

కొత్తగూడెం జిల్లాలో 17 మంది మావోయిస్టుల లొంగుబాటు

TV4-24X7 News

సంచలనం ఫోన్ ట్యాపింగ్ లో కీలక వ్యక్తుల పేర్లు..

TV4-24X7 News

Leave a Comment