Tv424x7
Andhrapradesh

కార్యకర్తల నిరసనకు సంఘీభావం తెలిపిన నంద్యాల వరదరాజులరెడ్డి

అంగన్వాడీ కార్యకర్తల నిరసనకు సంఘీభావం తెలిపిన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, మాజీ మునిసిపల్ ఛైర్మెన్ ఆసం రఘురామిరెడ్డి.అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్ పై ప్రభుత్వం స్పందించే వరకు వారికి అండగా ఉంటామని వరదరాజుల రెడ్డి తెలిపారు.

Related posts

దక్షిణ నియోజకవర్గం బూత్ కమిటీ అధ్యక్షులుగా ఎండీ ముజీబ్ ఖాన్

TV4-24X7 News

పోలీస్ స్టేషన్ కి కన్నం వేసిన హోంగార్డు..!

TV4-24X7 News

పేరు ఊరు గుర్తు తెలియని వ్యక్తి మృతి

TV4-24X7 News

Leave a Comment