Tv424x7
Andhrapradesh

యాదాద్రి ప్రాజెక్టుపై న్యాయవిచారణకు సీఎం రేవంత్‌ ఆదేశం

విద్యుత్‌ రంగంపై అసెంబ్లీలో వాడీ వేడిగా చర్చ కొనసాగుతోంది. యాదాద్రి ప్రాజెక్టుకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని సభాపతిని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి కోరారు. అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. జగదీశ్‌రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. యాదాద్రి ప్రాజెక్టుతోపాటు ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్‌ ఒప్పందం, భద్రాద్రి ప్రాజెక్టులో కాలం చెల్లిన సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీ వాడకంపైనా ఆయన న్యాయ విచారణకు ఆదేశించారు.

Related posts

రాంగోపాల్ వర్మకు మరో ఎదురుదెబ్బ

TV4-24X7 News

పశువుల పాకలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

TV4-24X7 News

క్రిస్మస్ సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి

TV4-24X7 News

Leave a Comment