Tv424x7
Andhrapradesh

తిరుమల ధర్మకర్తలు ఇంట్లో భారీ సొమ్ము

ఆదాయపన్ను శాఖ దాడుల్లో తిరుమల తిరుపతి బాలాజీ దేవస్థానానికి చెందిన 16 మంది ధర్మకర్తల్లో ఆయన ఒకరు.ఆయన ఇంటిపై ఆదాయపన్ను శాఖ దాడులు చేయగా 128కిలోల బంగారం, 150కోట్ల నగదు, 70కోట్ల వజ్రాలు దొరికాయి. భక్తులారా.. మీ డబ్బు ఎక్కడుందో ఆలోచించండి. మిగిలిన వారి వద్ద ఎంత డబ్బు ఉంది? మీరు దానం చేయాలనుకుంటే, చాలా పేదవారికి చేయండి. అనాథలకు చేయండి.

Related posts

అన్నమయ్యజిల్లా, రాజంపేటలోని గాంధీ విగ్రహం కూడలి నందు బిజెపి పార్టి శ్రేణుల సంబరాలు

TV4-24X7 News

రేపు కొండగట్టుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

TV4-24X7 News

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా..

TV4-24X7 News

Leave a Comment