ఆదాయపన్ను శాఖ దాడుల్లో తిరుమల తిరుపతి బాలాజీ దేవస్థానానికి చెందిన 16 మంది ధర్మకర్తల్లో ఆయన ఒకరు.ఆయన ఇంటిపై ఆదాయపన్ను శాఖ దాడులు చేయగా 128కిలోల బంగారం, 150కోట్ల నగదు, 70కోట్ల వజ్రాలు దొరికాయి. భక్తులారా.. మీ డబ్బు ఎక్కడుందో ఆలోచించండి. మిగిలిన వారి వద్ద ఎంత డబ్బు ఉంది? మీరు దానం చేయాలనుకుంటే, చాలా పేదవారికి చేయండి. అనాథలకు చేయండి.

previous post