Tv424x7
Andhrapradesh

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ తో సహా 12 రాష్ట్రాలకు ఓటర్ల ప్రత్యేక తుది జాబితా విడుదల తేదీని పొడిగించింది. స్పెషల్ సమ్మర్ రివిజన్ ను జనవరి 5 కి బదులుగా జనవరి 22వ తారీకున విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.కేంద్ర ఎన్నికలసంఘం జనవరి 12వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ చేపట్టాలని ఆయా రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ లకు ఆదేశించింది. దీనితో పాటు జనవరి 17 వరకు ఓటర్ల తుది జాబితాలో తుది సవరణలకు అవకాశం కల్పించింది.

Related posts

10,విశ్వవిద్యాలయలకువైస్ చాన్సులర్ల నియామకం

TV4-24X7 News

వివేకానంద సంస్థలో అన్నదానం, వస్త్ర దానం

TV4-24X7 News

నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

TV4-24X7 News

Leave a Comment