గుంటూరు:నేడు జిల్లా కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని తన కార్యాలయంలో వీడియోకాన్ఫరెన్స్లో కలెక్టర్లతో సమావేశంకానున్నారు..పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష జరపనున్నారు..

previous post