కడప..ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య ప్రెస్ మీట్…
▪️ రాష్ట్రంలో ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి.
▪️ అరాచక పాలనలో భాగస్వామ్యం కాకూడదనే రాజీనామా చేశా.
ఎమ్మెల్సీ గా ఇంకా 3సంవత్సరాల పదవీకాలం ఉన్నా రాజీనామా చేస్తున్నా.
▪️ ప్రజాజీవితంలో రాజీపడకుండా బ్రతుకున్నా.
▪️ ఇప్పటివరకు రాజకీయ విలువలు కాపాడుకుంటు వచ్చా.
▪️ వైకాపా లో ఉన్నందుకు చాలాకాలం నుంచి అంతర్మధనం చెందా.
▪️ కొంతకాలం నుంచి మీడియా కు దూరంగా ఉన్న.
▪️ ప్రజల ఆస్తులను కాపాడుకోలేకపోయాం.
▪️ తప్పిదాలను జగన్ కు చెప్పడానికి అవకాశం రాలేదు.
▪️ జగన్ తో మనసు విప్పి మాట్లాడే అవకాశం రాలేదు.
▪️ రాష్ట్రంలో ఏం జరుగుతుందో జగన్ చూసుకోవాలి.
▪️ పార్టీలో నుంచి బయటకు వచ్చామని స్ర్కాప్ అంటున్నారు.
▪️ పార్టీలో చేరమని మా ఇంటిచుట్టూ తిరిగినప్పుడు స్ర్కాప్ అని తెలియదా..
▪️ వైసిపి లో రాజకీయంగా ప్రజాస్వామ్యం కనిపించలేదు.
▪️ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా..
▪️ సలహాదారులైనా సరైన సలహాలు ఇచ్చి జగన్ ను మారిస్తే బాగుంటుంది.
▪️ క్యాడర్ సలహాలు తీసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
▪️ వందల కోట్లు ప్రజాధనం కోర్టులో కేసులకు దుర్వినియోగం చేస్తున్నారు.
▪️ 12 లక్షల కోట్లు అప్పులు చేశారు.
▪️ రాష్ట్రంలో ఆదాయం వచ్చే సెక్టార్ దెబ్బతినింది.
▪️ కేసుల కోసం కేంద్రం తో రాజీపడి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు వదులుకున్నారు.
▪️ సాధికారత సభల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు.