Tv424x7
Sports

2028 వరకు ఐపీఎల్ టైటిల్ హక్కులు ఎవరివో తెలుసా..?

2028 వరకు ఐపీఎల్ టైటిల్ హక్కులు సొంతం చేసుకున్న టాటా గ్రూప్.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ హక్కుల కోసం ప్రతి సీజన్ కి 500 కోట్లు బీసీసీఐకి చెల్లించనున్న టాటా గ్రూప్.. 2024-2028 వరకు 5 సంవత్సరాల కాలంలో 2500 కోట్లు బీసీసీఐకి చెల్లించడానికి టాటా గ్రూప్ ఒప్పందం చేసుకుంది.

Related posts

రేపటి నుంచే సఫారీలతో టీ20 సిరీస్.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు..!!

TV4-24X7 News

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌

TV4-24X7 News

ఆరేళ్ల తర్వాత కెప్టెన్‌గా వార్నర్

TV4-24X7 News

Leave a Comment