Tv424x7
Andhrapradesh

నేడు విశాఖకు సీఎం జగన్.. సిద్ధం పేరుతో వైసీపీ ఎన్నికల శంఖారావం

..వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖలో పర్యటించనున్నారు. సిద్ధం పేరుతో వైసీపీ ఎన్నికల శంఖారావం పూరించడానికి భీమిలీలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది..ఈ సభకు దాదాపు 34 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, గృహసారథులు రావాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో ఇప్పటికే పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 3 గంటలకు వైజాగ్ చేరుకోనున్న సీఎం జగన్ భీమిలీ సంగివలసలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలకు దిశానిర్థేశం చేయనున్నారు. పార్టీ శ్రేణులతో ఆయన మాటమంతి నిర్వహిస్తారు..

https://youtube.com/@TV424X7?si=JoM2WiXvjkgV7GPS

Related posts

సిద్ధం’ సభలకు రూ.600 కోట్లు ఖర్చు: షర్మిల

TV4-24X7 News

విశాఖ జైలు నుంచి కోడికత్తి శ్రీనివాస్ విడుదల…

TV4-24X7 News

ఏపీలో ఈ నెల 7 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్

TV4-24X7 News

Leave a Comment