Tv424x7
Andhrapradesh

ఇంటర్ విద్యార్థులకు ఈ రోజే లాస్ట్

👉ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన పరీక్ష ఫీజు చెల్లింపునకు తత్కాల్ స్కీం కింద ప్రభుత్వం ఇవాళ ఒక్క రోజు గడువును పెంచిందని ఇంటర్మీడియట్ ఇన్చార్జి ఆర్ఐఓ శ్రీనివాసులరెడ్డి తెలిపారు.

👉ఇవాళ సాయంత్రం 5 గంటల్లోపు అభ్యర్థులు చెల్లించాల్సిన రెగ్యులర్ పరీక్ష ఫీజుతో పాటు అదనంగా రూ.3 వేలు చెల్లించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.

👉తాము చదివే కళాశాలలోనే ఫీజు చెల్లించవచ్చని సూచించారు.

Related posts

వేదాంత వి.జి.సీ.బి పోర్టు ద్వారా ఉచిత ఉపాధి శిక్షణ పొందిన వారికి నియామక పత్రాలు అందజేత

TV4-24X7 News

మెగా డిఎస్సీ ద్వారా ఆరునెలల్లో టీచర్ పోస్టుల భర్తీ!

TV4-24X7 News

జగన్‌ ‘వైనాట్‌ 175’ వెనుక దొంగ ఓట్ల కుట్ర: పురందేశ్వరి..

TV4-24X7 News

Leave a Comment