Tv424x7
Andhrapradesh

ఇంటర్ విద్యార్థులకు ఈ రోజే లాస్ట్

👉ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన పరీక్ష ఫీజు చెల్లింపునకు తత్కాల్ స్కీం కింద ప్రభుత్వం ఇవాళ ఒక్క రోజు గడువును పెంచిందని ఇంటర్మీడియట్ ఇన్చార్జి ఆర్ఐఓ శ్రీనివాసులరెడ్డి తెలిపారు.

👉ఇవాళ సాయంత్రం 5 గంటల్లోపు అభ్యర్థులు చెల్లించాల్సిన రెగ్యులర్ పరీక్ష ఫీజుతో పాటు అదనంగా రూ.3 వేలు చెల్లించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.

👉తాము చదివే కళాశాలలోనే ఫీజు చెల్లించవచ్చని సూచించారు.

Related posts

151MLA, 22MPలు దాటుతున్నాం: సీఎం జగన్

TV4-24X7 News

నకిలీ భారత పాస్‌పోర్టును ఉపయోగించి రష్యాకు వెళ్లిన బంగ్లాదేశ్ వ్యక్తి అరెస్ట్

TV4-24X7 News

108 అంబులెన్స్ నిర్వహణలో భారీ స్కామ్!!

TV4-24X7 News

Leave a Comment