కడప/దువ్వూరు :- తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో దువ్వూరు మండలం చిన్న సింగనపల్లె SC కాలనీ కి చెందిన బొంత సుందర రావు, కటారి జానకి రాముడు, దండు నరేష్, మాదం ఓబులేసు, దత్తుడు, దండు దేవా పుత్రుడు, దండు ప్రతాప్, చిటికెల ఏసన్న, నల్లమల సామాసోము, దండు మురాజి, ఓబులం పామిలేటి, థీట్ల కొండయ్య, దండు రాజు, మారుతీ, శేఖర్, అశోక్, మరియు మాదం పెద్ద ఓబులేసు తదితర 40 కుటుంబాలు వైఎస్ఆర్సిపి నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది._ _ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బోరెడ్డి రమణా రెడ్డి మరియు రామ లక్ష్మి రెడ్డి, చిన్న సంజీవ రెడ్డి, శీనువాసుల రెడ్డి, భాస్కర్ రెడ్డి, వీరన్న, వీరయ్య తధితరులు పాల్గొన్నారు.._
