Tv424x7
Andhrapradesh

ఈనెల 22న టీడీపీలో చేరనున్న లావు శ్రీకృష్ణ దేవరాయలు.!

ఆంధ్రప్రదేశ్ : త్వరలోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పలువురు కీలక నేతలు ఇప్పటికే పార్టీలు మారుతున్నారు. ఈ నేపథ్యంలో.. నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఆయన ఈ నెల 22న టీడీపీ లో చేరనున్నట్లు తెలుస్తోంది.

Related posts

బాలాపూర్ రికార్డ్ బ్రేక్.. మాదాపూర్ మైహోమ్ భుజా గణేషుడి లడ్డూ ఎన్ని లక్షలో తెలుసా..?

TV4-24X7 News

ఘనంగా అష్టదళ పద్మారాధన

TV4-24X7 News

కానిస్టేబుల్ స‌త్య‌కుమార్ కుటుంబానికి రూ.30 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా అందజేసిన సీఎం

TV4-24X7 News

Leave a Comment