Tv424x7
Andhrapradesh

పుట్టా సుధాకర్ యాదవ్ కొడుకు పుట్టా మహేష్ కు ఎంపీ టికెట్

కడప జిల్లా వ్యక్తికి టీడీపీ ఏలూరు ఎంపీ టికెటు కేటాయించింది. మైదుకూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు పుట్టా మహేశ్ యాదవ్ కు టీడీపీ అధిష్ఠానం ఏలూరు ఎంపీ స్థానానికి బరిలో నిలిపింది. 13 మంది ఎంపీ అభ్యర్థులతో ప్రకటించిన జాబితాలో పుట్టామహేష్ పేరును ప్రకటించింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఏలూరు పార్లమెంటు స్థానానికి ఆయనను బరిలో తెలుగుదేశం అధిష్టాన వర్గం నిలిపింది..

Related posts

శ్రీ కోదండ రామాలయం లో రేపు ఉత్తర ద్వార దర్శనం

TV4-24X7 News

తిరుపతిలో 15 ఏనుగుల బీభత్సం.. అన్నదాతల కన్నీరు…

TV4-24X7 News

కుక్క కరిస్తే రూ.20వేలు పరిహారం హైకోర్టు అదేశాలు

TV4-24X7 News

Leave a Comment